Kishan Reddy: అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు.. కుట్రపూరితంగానే అగ్నిపథ్పై ప్రచారం: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు సంబంధించి.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం పదండి
ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు తెలంగాణను టచ్ చేశాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ముట్టడించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఆగ్రహంతో రగిలిపోతూ స్టేషన్లో ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.
Published on: Jun 17, 2022 02:44 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

