Kishan Reddy: అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు.. కుట్రపూరితంగానే అగ్నిపథ్పై ప్రచారం: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు సంబంధించి.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం పదండి
ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు తెలంగాణను టచ్ చేశాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ముట్టడించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఆగ్రహంతో రగిలిపోతూ స్టేషన్లో ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.
Published on: Jun 17, 2022 02:44 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

