Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్.. లైవ్ వీడియో.
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం...
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరిస్తున్నారు..
Published on: Jun 17, 2023 11:31 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు

