Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్.. లైవ్ వీడియో.
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం...
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరిస్తున్నారు..
Published on: Jun 17, 2023 11:31 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

