Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్.. లైవ్ వీడియో.
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం...
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరిస్తున్నారు..
Published on: Jun 17, 2023 11:31 AM
వైరల్ వీడియోలు
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

