Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్.. లైవ్ వీడియో.
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం...
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరిస్తున్నారు..
Published on: Jun 17, 2023 11:31 AM
వైరల్ వీడియోలు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

