Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు.
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఓ మహిళ మృతదేహాన్ని ఖననం చేసేందుకు వెళ్లిన గ్రామస్తులను కబ్జాదారులు అడ్డుకున్నారు. స్మశానానికి ఫెన్సింగ్ వేసి లోపలకు వెళ్లనివ్వలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో స్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురైన స్మశాన స్థలాన్ని కాపాడకపోతే మృతదేహంతో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Water in Theater: శివగంగ థియేటర్లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

