తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట వేయబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి. ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ని కూడా మంత్రి పదవి వరించింది.
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట వేయబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి. ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ని కూడా మంత్రి పదవి వరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్ చేసేస్తారు !! జాగ్రత్త
Follow Us
వైరల్ వీడియోలు
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
Latest Videos

