తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట వేయబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి. ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ని కూడా మంత్రి పదవి వరించింది.
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట వేయబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి. ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ని కూడా మంత్రి పదవి వరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్ చేసేస్తారు !! జాగ్రత్త
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

