Pawan Kalyan: దమ్ముంటే వారాహిని ఆపండి.. నేనేంటో చూపిస్తా..! మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్.
సత్తెనపల్లి గడ్డపై నిలబడి లోకల్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరి నేతల మధ్య మాటా మాటా పెరిగి అది తీవ్ర స్థాయికి చేరింది.
తాను మాట్లాడితే వైసీపీ గాడిదలు బయటకొచ్చేస్తాయనీ.. పవన్ కామెంట్ చేయగా.. అందుకు కౌంటర్ గా అంబటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తామేమీ గాడిదలం కామనీ. బాబును ఊరేగించే గాడిదలు మీరేనని.. దయచేసి కాపులందరినీ గాడిదలను చేయవద్దంటూ హితవు పలికారు మంత్రి అంబటి. కాగా, ఈ డైలాగ్ వార్ ప్రస్థుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
Latest Videos
Latest News