Pawan Kalyan: పాలించేవారు నాకంటే నిజాయితీపరులై ఉండాలి : పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని...వారాహియాత్రను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని…వారాహియాత్రను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు. కత్తిపూడి నుంచి అన్నవరం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు జనసైనికులు..మరోవైపు జనహిత పేరుతో వారాహి వెంట అంబులెన్స్లు సైతం ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kedarnath: కేదార్నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం
ఆన్లైన్ గేమ్స్కు ఎడిక్ట్ అయిన బాలిక.. తల్లి అకౌంట్ మొత్తం ఖాళీ !!
మెట్రో ట్రైన్లో ఇదేం పని.. డోర్కు కాలు అడ్డంగా పెట్టి !!
ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు
బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

