Pawan Kalyan: పాలించేవారు నాకంటే నిజాయితీపరులై ఉండాలి : పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని...వారాహియాత్రను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని…వారాహియాత్రను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు. కత్తిపూడి నుంచి అన్నవరం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు జనసైనికులు..మరోవైపు జనహిత పేరుతో వారాహి వెంట అంబులెన్స్లు సైతం ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kedarnath: కేదార్నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం
ఆన్లైన్ గేమ్స్కు ఎడిక్ట్ అయిన బాలిక.. తల్లి అకౌంట్ మొత్తం ఖాళీ !!
మెట్రో ట్రైన్లో ఇదేం పని.. డోర్కు కాలు అడ్డంగా పెట్టి !!
ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు
బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

