AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Watch LIVE: ఏ ఎగ్జిట్ పోల్స్ నినమ్మాలి..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch LIVE: ఏ ఎగ్జిట్ పోల్స్ నినమ్మాలి..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Anil kumar poka
|

Updated on: Dec 06, 2022 | 7:54 AM

Share

గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీకే అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పట్టంకడుతుండగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ -కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.


27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ప్రధాని మోదీ నాయకత్వం ప్రజల నమ్మకం సడలలేదంటూ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగడం, అభివృద్ధి తదితర అంశాలు బీజేపీకి కలిసివచ్చే విధంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. అభ్యర్ధులను కాదు నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రచారం నిర్వహించడం.. అదేవిధంగా గతం వలే మోడీ మేనియా కొనసాగడం బీజేపీకి మరింత ప్లస్‌గా పేర్కొన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 06, 2022 07:54 AM