AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

Anil kumar poka
|

Updated on: Jul 27, 2021 | 10:22 AM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.మంత్రి జగదీశ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒకరి మైకులు ఒకరు లాక్కొని స్టేజి పైనే దూషించుకున్నారు...