KTR on Munugode Results Live: ఎన్ని డ్రామాలు వేసినా.. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారు: సీఎం కేసీఆర్
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్తోనే ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగిగా ఉన్న కూసుకుంట్ల.. 20 ఏళ్ల కిందట కేసీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు.. తొలిసారి ఓడిపోయినా.. రెండోసారి మునుగోడు నుంచి బరిలో దిగి గెలుపొందారు.