CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్లోని సైబర్ టవర్స్ రాష్ట్ర ఐటీ ప్రస్థానానికి పునాది వేసినట్లే, అమరావతిలో క్వాంటం వ్యాలీ దేశంలోనే తొలి క్వాంటం ఎకోసిస్టమ్గా రూపుదిద్దుకుంటోంది. 50 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్లో ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. ఆగస్టు నాటికి టవర్స్, డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ సిద్ధం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన
Harshaveena: మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ
KCR కుటుంబం తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడగాలి
Follow Us
వైరల్ వీడియోలు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

