మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ.. ఏం జరగనుంది..
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు వ్యవహారంపై 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు వ్యవహారంపై 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచి ఏసీబీ కేసును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలైంది. వీటన్నింటిపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 04, 2023 09:16 AM
Follow Us
వైరల్ వీడియోలు
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

