Telangana: సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టాం -శ్రీధర్బాబు
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలు అమలుచేస్తామన్నారు. సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమంటున్నారనే దానిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం అందిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Nov 17, 2023 03:22 PM
Follow Us
వైరల్ వీడియోలు
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్జీపీటీ ‘ఓకే’ అంటేనే..

