Telangana: సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టాం -శ్రీధర్బాబు
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలు అమలుచేస్తామన్నారు. సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమంటున్నారనే దానిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం అందిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Nov 17, 2023 03:22 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

