Telangana: సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టాం -శ్రీధర్బాబు
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలు అమలుచేస్తామన్నారు. సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమంటున్నారనే దానిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం అందిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Nov 17, 2023 03:22 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

