Telangana: సీఎం రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ సంచలన ప్రకటన
తెలంగాణ కొత్త సీఎం ఎవరనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇటు ప్రజల్లోనూ, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. సీనియర్లు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో వరుస సమావేశాలతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కిస్తున్నారు.
తెలంగాణ కొత్త సీఎం ఎవరనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇటు ప్రజల్లోనూ, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. సీనియర్లు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో వరుస సమావేశాలతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ కీలక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 05, 2023 06:33 PM
Follow Us
వైరల్ వీడియోలు
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు

