Big News Big Debate: ఏపీలో ఎన్నికలకు ఏడాది టైమ్.. ఫుల్ యాక్టీవ్ అయిన పార్టీలు.. అస్త్రాలతో రెడీ
జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ వైసీపీ సంక్షేమ పథకాలపై ప్రచారాన్ని గడపగడపకు తీసుకెళుతోంది. దాదాపు 7లక్షల మంది కార్యకర్తలు మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. కోటీ 60లక్షల కుటుంబాలను టచ్ చేసి ప్రజామోదంతో ఇంటింటికి స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు. పోటీగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జిల్లా జిల్లా తిరుగుతున్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు.
జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ వైసీపీ నేతలు ఇంటింటి తలుపు తడుతూ మద్దతు కూడగడుతున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు కూడా స్పీడు పెంచారు. ఈ పొలిటికల్ యాక్షన్లోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఛార్జిషీట్లు వేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలో దింపింది. జాతీయ నాయకుల నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ యాక్టివేట్ చేస్తోంది. అయితే బీజేపీ రోడ్ మ్యాప్ అడిగిన పవన్.. ప్రచారానికి దూరంగా ఉన్నారు. పైగా పొత్తులపై త్వరలో నిర్ణయం అంటూ ప్రకటన విడుదల చేశారు.
Published on: Apr 28, 2023 06:56 PM
వైరల్ వీడియోలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

