Big News Big Debate: కేంద్రం వర్సెస్ తెలంగాణ సర్కార్.. పీక్ స్టేజికి వరి వార్
కేసీఆర్ గర్జనలు పార్లమెంట్కు వినిపించాయా? గల్లీలో కాషాయం హెచ్చరికలు ఎవరికి? ఏపీ అసంతృప్తులు ఏ తీరానికి? కుల సమీకరణాల్లో విధేయత వెనకపడిందా?
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వరి వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ఇన్ని రోజులు నిరసనలు, ఆందోళనలకే పరిమితమైన వరి ఉద్యమం.. ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునే వరకూ వెళ్లింది. ఢిల్లీ వేదికగా కేసీఆర్ గర్జిస్తే.. గల్లీ వీధుల్లో గులాబీ నేతలు గాండ్రించారు. వడ్లు కొనే దాక వదిలేది లేదని టీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే గద్దె దించుతామంటూ లోకల్ కమలం క్యాడర్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ : ఎలక్షన్.. సెలక్షన్
Published on: Apr 11, 2022 07:23 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

