Big News Big Debate: కేంద్రం వర్సెస్ తెలంగాణ సర్కార్.. పీక్ స్టేజికి వరి వార్
కేసీఆర్ గర్జనలు పార్లమెంట్కు వినిపించాయా? గల్లీలో కాషాయం హెచ్చరికలు ఎవరికి? ఏపీ అసంతృప్తులు ఏ తీరానికి? కుల సమీకరణాల్లో విధేయత వెనకపడిందా?
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వరి వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ఇన్ని రోజులు నిరసనలు, ఆందోళనలకే పరిమితమైన వరి ఉద్యమం.. ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునే వరకూ వెళ్లింది. ఢిల్లీ వేదికగా కేసీఆర్ గర్జిస్తే.. గల్లీ వీధుల్లో గులాబీ నేతలు గాండ్రించారు. వడ్లు కొనే దాక వదిలేది లేదని టీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే గద్దె దించుతామంటూ లోకల్ కమలం క్యాడర్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ : ఎలక్షన్.. సెలక్షన్
Latest Videos
Latest News