Watch Video: ఏపీలో వేడెక్కిన తుఫాన్ రాజకీయం.. టీడీపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం..!
తుఫాన్ నష్టంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే .. తుఫాన్తో రైతులు నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము రైతులకి మేలు చేయాలని ప్రవేశపెట్టిన పథకాలకు మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుఫాన్ నష్టంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే .. తుఫాన్తో రైతులు నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము రైతులకి మేలు చేయాలని ప్రవేశపెట్టిన పథకాలకు మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని కొట్టిపడేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. రైతులకు ఎవరేం మేలు చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించి వేదికను నిర్ణయిస్తే తాను చర్చకు వచ్చేందుకు సిద్ధమన్నారు. ఇద్దరు నేతల కామెంట్లు బిగ్ ఫైట్లో చూద్దాం.
Follow Us
వైరల్ వీడియోలు
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే
35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

