Mystery Rivers: భూమి కింద ప్రవహించే నదులు గురించి మీకు తెలుసా..? వీడియో
భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు.
భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. కానీ భౌతికంగా గంగా, యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి. సరస్వతి నది కనిపించదు. దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచ్ ప్రోటో చరిత్రకారుడు మిచెల్ డానినో సరస్వతి నదిపై పరిశోధన అధ్యయనాలు కూడా నిర్వహించారు. సరస్వతి నది అంతరించిపోవడానికి భౌగోళిక మార్పు కారణమని పేర్కొన్నారు. ఇప్పటికీ సరస్వతి నది భూమి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. ప్రపంచంలో ఇలాంటివి అనేక నదులు ఉన్నాయి. అలాంటి కొన్ని నదుల గురించి తెలుసుకుందాం.
మరిన్ని ఇక్కడ చూడండి: వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం ఏంచేసాడో చూడండి! వీడియో
అగ్నిపర్వతం పేలిన మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి లావా.. వీడియో
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

