పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
కర్ణాటకలో రూ. 400 కోట్ల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిట్ హవాలా ఆపరేటర్ విరాట్ గాంధీని అరెస్ట్ చేసింది. ఈ కేసులో హవాలా నెట్వర్క్లు, బిల్డర్లు, మత సంస్థలకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును ఎన్నికల ఖర్చులకు వినియోగించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
కర్ణాటకలో 400 కోట్ల రూపాయల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ దొంగతనం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఇంటర్స్టేట్ దోపిడీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విరాట్ గాంధీ అనే హవాలా ఆపరేటర్ను జనవరి 23న అరెస్ట్ చేసింది. రాజస్థాన్కు చెందిన విరాట్ గాంధీకి ఒక మత సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేయగా, థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కిషోర్ సాబ్లా, అజార్ అనే మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

