AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసుల వర్షం కురిపించిన భూముల వేలం

కాసుల వర్షం కురిపించిన భూముల వేలం

Phani CH
|

Updated on: Oct 07, 2025 | 5:47 PM

Share

హైదరాబాద్‌లో భూముల వేలం రికార్డులు తిరగరాసింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరా భూమి ₹177 కోట్ల ధర పలికింది. 7.67 ఎకరాలను ఎంఎస్‌ఎన్ రియాల్టీ దక్కించుకుంది. మొత్తం 18.67 ఎకరాల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ₹3000 కోట్ల ఆదాయం సమకూరింది. ఐటీ హబ్, మెట్రో, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ డిమాండ్‌ను పెంచింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన భూముల వేలం రికార్డులను బద్దలు కొట్టింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములకు ఊహించని స్పందన లభించింది. ఈ వేలంలో ఎకరం భూమి ₹177 కోట్లు పలికింది. ఎంఎస్‌ఎన్ రియాల్టీ సంస్థ 7.67 ఎకరాల భూమిని అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఈ భూమి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో ఉంది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే కనెక్టివిటీ ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ను సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యూ లైన్ లో రండి.. బొత్స కుటుంబానికి చెప్పిన అధికారులు

Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి

ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు

KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది

జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు