Vijayawada: విజయవాడలో ‘హైడ్రా’ తరహా కూల్చివేతలు.. ఒకేసారి 42 భవనాలు..
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం నెలకొంది. అన్యాయంగా ఇళ్లను కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 42 ఇళ్లను కూల్చివేశారంటోన్నారు బాధితులు. ఆ వివరాలు ఇవిగో ఇక్కడ చూడండి.
విజయవాడ భవానీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై బాధితుల ఆందోళన కొనసాగుతున్నారు. 42 ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అస్వస్థతకు గురి కాగా.. వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల కూల్చివేతతో ప్లాట్ల యజమానుల్లో భయం నెలకొంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్నారు బాధితులు. నిన్న రాత్రి చంద్రబాబు, లోకేష్ను కలిసేందుకు బాధితుల యత్నించగా.. అనుమతి తీసుకుని రావాలని వెనక్కి పంపించారు పోలీసులు. ఇవాళ సీఎం చంద్రబాబును బాధితులు కలిసే అవకాశం ఉంది.
వైరల్ వీడియోలు
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

