స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది...నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది.
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది…నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఈ దోపిడీ ఘటన ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి జిల్లా మొత్తం జల్లెడ పట్టగా… సీసీ విజువల్స్ లో అనుమానం గా ఉన్న అందరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రాము అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టైంది. షాప్ వెనుక భాగం నుండి రంధ్రం చేసి పైప్ లైన్ ద్వారా నగలు దొంగతనం చేసినట్టు పోలీసులకు సీన్ రిక్రియేషన్ చేసి చూపించాడు రాము. దోపిడీ జరిగిన తరువాత ఆ నగలు, వజ్రాలను, ఉత్తరకావేరీ నది సమీపంలోని స్మశానం లో దాచిపెట్టినట్లు వివరించాడు..
మరిన్ని ఇక్కడ చూడండి:
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

