స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది...నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది.
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది…నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఈ దోపిడీ ఘటన ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి జిల్లా మొత్తం జల్లెడ పట్టగా… సీసీ విజువల్స్ లో అనుమానం గా ఉన్న అందరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రాము అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టైంది. షాప్ వెనుక భాగం నుండి రంధ్రం చేసి పైప్ లైన్ ద్వారా నగలు దొంగతనం చేసినట్టు పోలీసులకు సీన్ రిక్రియేషన్ చేసి చూపించాడు రాము. దోపిడీ జరిగిన తరువాత ఆ నగలు, వజ్రాలను, ఉత్తరకావేరీ నది సమీపంలోని స్మశానం లో దాచిపెట్టినట్లు వివరించాడు..
మరిన్ని ఇక్కడ చూడండి:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

