AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్‌ ఏంటంటే ?? వీడియో

స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్‌ ఏంటంటే ?? వీడియో

Phani CH
|

Updated on: Jan 04, 2022 | 8:27 AM

Share

తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది...నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది.

తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది…నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఈ దోపిడీ ఘటన ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి జిల్లా మొత్తం జల్లెడ పట్టగా… సీసీ విజువల్స్ లో అనుమానం గా ఉన్న అందరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రాము అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టైంది. షాప్ వెనుక భాగం నుండి రంధ్రం చేసి పైప్ లైన్ ద్వారా నగలు దొంగతనం చేసినట్టు పోలీసులకు సీన్ రిక్రియేషన్ చేసి చూపించాడు రాము. దోపిడీ జరిగిన తరువాత ఆ నగలు, వజ్రాలను, ఉత్తరకావేరీ నది సమీపంలోని స్మశానం లో దాచిపెట్టినట్లు వివరించాడు..

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ బాలుడి కథ వింటే మీకు కన్నీళ్లు ఆగవు..! వీడియో

News Watch: ఒమిక్రాన్ ని పక్కన పెట్టండి.. కరోనా సంగతేంటి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్