Ganesh Nimajjanam: వర్షం కారణంగా ఆలస్యమైన నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాధుడు
కాగా హుస్సేన్ సాగర్ చుట్టూ గణనాథులు బారులు తీరాయి. ట్యాంక్ బండ్, ఎన్టీ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా లో నిమజ్జనం కొనసాగుతోంది. నిన్న, రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం ఆలస్యంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 20 -30 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈవాళ మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ న్యూస్ బయటపెట్టి మా హీరో పరువు తీశారు కదయ్యా !!
Esha Rebba: డైరెక్టర్త ప్రేమలో ఈషా !! అడ్డంగా దొరికారుపో..
Ibomma: ఇక ఐబొమ్మ షట్డౌన్ !! ఆ కారణంగానే ఈ నిర్ణయం !!
ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…
‘ఫేం కోసం క్రికెటర్తో మరీ అలానా.’ హీరోయిన్పై మండిపడుతున్న ఫ్యాన్స్
Latest Videos
Latest News