Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇక కొద్ది రోజుల్లో ప్యాన్ ఇండియ ఆస్టార్గా మనముందుకు రాబోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్-విజయ్దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న తెలుగుతోపాటు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇక కొద్ది రోజుల్లో ప్యాన్ ఇండియ ఆస్టార్గా మనముందుకు రాబోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్-విజయ్దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ‘లైగర్’ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హీరో విజయ్, హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్నారు. ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్లో చాలా సేపు వేచి ఉన్నారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో బాగా అలిసిపోయిన విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశారు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: రష్మిక నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

