ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!
తమిళనాడులో ఓ లారీ డ్రైవర్ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్కు.
తమిళనాడులో ఓ లారీ డ్రైవర్ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్కు. అదే అతని కొంప ముంచింది. అయ్యో ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం కూడా తప్పేనా అనుకుంటూ భారీ జరిమానా చెల్లించాడు. మైసూరు జిల్లా నంజనగూడుకి చెందిన సిద్ధరాజు అనే లారీ డ్రైవర్ చెరకు లోడుతో తమిళనాడు మీదుగా వెళ్తున్నాడు. సరిహద్దులోని చామరాజనగర్ ఆసనూర్ సమీపంలో రోడ్డుపక్కన ఓ ఏనుగు నిలబడి ఉండటం చూసాడు. ఆ ఏనుగు తన లారీని ఎక్కడ అడ్డుకుంటుందోనని భయపడి ముందుగానే దానికి ఆహారంగా తన లారీలో ఉన్న చెరకును వేశాడు. ఇంతలో పెట్రోలింగ్ చేసుకుంటూ అటుగా వచ్చిన అటవీ శాఖాధికారులు ఇది చూశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!
బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..
టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

