తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు..

ఇటీవల మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. తాజాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గడ్, ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు..

|

Updated on: Apr 29, 2024 | 1:50 PM

ఇటీవల మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. తాజాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గడ్, ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో సంచరిస్తున్న ఈ గుంపు గోదావరి, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల వైపుగా కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర జిల్లా సరిహద్దులోని భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, గడ్చిరోలి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిస్‌ యూనివర్స్‌గా 60 ఏళ్ల బామ్మ !! ఆమె అందం చూస్తే..

Follow us
Latest Articles
అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
భండారీ సోదరుల వ్యాపారాలపై ఐటీ ఆకస్మిక దాడులు.. రూ.170 కోట్లు సీజ్
భండారీ సోదరుల వ్యాపారాలపై ఐటీ ఆకస్మిక దాడులు.. రూ.170 కోట్లు సీజ్
వీళ్లు మామూలు నేరస్తులు కాదు.. పోలీస్ స్టేషన్‎నే క్రైంస్టేషన్‎గా
వీళ్లు మామూలు నేరస్తులు కాదు.. పోలీస్ స్టేషన్‎నే క్రైంస్టేషన్‎గా
ఐస్‌క్రీమ్‌ అంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఇంట్లోనే సింపుల్‌గా
ఐస్‌క్రీమ్‌ అంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఇంట్లోనే సింపుల్‌గా
ఆదాయపు పన్ను శాఖలో AIS అంటే ఏమిటి?ఇది ఎందుకు ముఖ్యమైనది!
ఆదాయపు పన్ను శాఖలో AIS అంటే ఏమిటి?ఇది ఎందుకు ముఖ్యమైనది!
పాతికేళ్ల ప్రేమకు బ్రహ్మముడి.. 54 ఏళ్ల వయసులో మనువాడిన సుధా-మోహన్
పాతికేళ్ల ప్రేమకు బ్రహ్మముడి.. 54 ఏళ్ల వయసులో మనువాడిన సుధా-మోహన్
ఈ మిషన్‌ ఉంటే చాలు.. రెండు గంటలు పనిచేస్తే నెలకు రూ. 30 వేలు
ఈ మిషన్‌ ఉంటే చాలు.. రెండు గంటలు పనిచేస్తే నెలకు రూ. 30 వేలు
కోట్లాది మందికి ఈపీఎఫ్‌వో శుభవార్త.. ఇక కేవలం 3 రోజుల్లోనే..
కోట్లాది మందికి ఈపీఎఫ్‌వో శుభవార్త.. ఇక కేవలం 3 రోజుల్లోనే..
కుర్రాళ్ళ గుండెలు బద్దలయ్యాయి.. మృణాల్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా.?
కుర్రాళ్ళ గుండెలు బద్దలయ్యాయి.. మృణాల్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా.?
మీరు ఎలా పడుకుంటారు.? దానిబట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు..
మీరు ఎలా పడుకుంటారు.? దానిబట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు..