Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ డెయిరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్రెడ్డి లంచాలు తీసుకున్నట్లు సిట్ విచారణలో అంగీకరించారు. నాణ్యత లేని నెయ్యికి సర్టిఫికెట్లు ఇచ్చి, భోలే బాబా, ప్రీమియర్ కంపెనీల నుండి లక్షలాది రూపాయలు, ఆల్ఫా డెయిరీ నుండి బంగారం లంచంగా తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. టీటీడీకి రూ.118 కోట్ల నష్టం వాటిల్లింది.
తిరుమల లడ్డూలలో వాడే నెయ్యి కల్తీ కేసులో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీటీడీ డెయిరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్రెడ్డి సిట్ విచారణలో స్వయంగా సంచలన విషయాలు అంగీకరించడం అందర్నీ షాక్కు గురిచేస్తోంది. లంచాలకు మరిగి నెయ్యి నాణ్యతను పక్కన పెట్టినట్లు ఆయన ఒప్పుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
Latest Videos
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

