ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో
ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో..
ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు కచ్చితంగా నడపాలి. లేదంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది. బకాయిలున్న కాలేజీలను ఆదుకుంటాం. ఈ ఏడాది నుంచి ఫీజు బకాయిలు లేకుండా, ఎప్పటికప్పుడు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం’ అని సీఎం రేవంత్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 14, 2024 10:26 AM
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

