ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో
ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో..
ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు కచ్చితంగా నడపాలి. లేదంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది. బకాయిలున్న కాలేజీలను ఆదుకుంటాం. ఈ ఏడాది నుంచి ఫీజు బకాయిలు లేకుండా, ఎప్పటికప్పుడు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం’ అని సీఎం రేవంత్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 14, 2024 10:26 AM
Follow Us
వైరల్ వీడియోలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

