Paytm: ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పని చేస్తుందా..? లేదా?
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు..
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు జాగ్రత్తగా పడి ఉంటే పేటీఎంకు ఈ సమస్య వచ్చేది కాదు. మరి పేటీఎం పూర్వ వైభవం తెచ్చుకుంటుందా..? ఇప్పుడు పేటీఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కానీ ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పని చేస్తుందా..? ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది.. పేటీఎంకు ఉన్న మార్గాలేమిటి తదితర వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

