Paytm: ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పని చేస్తుందా..? లేదా?
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు..
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు జాగ్రత్తగా పడి ఉంటే పేటీఎంకు ఈ సమస్య వచ్చేది కాదు. మరి పేటీఎం పూర్వ వైభవం తెచ్చుకుంటుందా..? ఇప్పుడు పేటీఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కానీ ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పని చేస్తుందా..? ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది.. పేటీఎంకు ఉన్న మార్గాలేమిటి తదితర వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

