Gold Price: భగ్గుమంటున్న బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,730కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,800కి చేరింది. కిలో వెండి రూ. 1,49,200గా ఉంది. పసిడి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి, సామాన్యులకు ఇది ఆందోళన కలిగిస్తోంది.
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,730కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,800గా నమోదైంది. అదే సమయంలో, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,49,200 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర త్వరలోనే రూ. 2,00,000 మార్కును చేరే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు తన చరిత్రలోని అత్యధిక స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

