Telangana: ఇంటి గుమ్మం ముందు ముగ్గు అనుకునేరు.. లీలగా చూస్తే దిమ్మతిరుగుద్ది
తెల్లారేసరికి ఆ ఇంట్లోని కుటుంబం అంతా నిద్ర లేచింది. ఎప్పటిలానే తమ పనులు తాము చూసుకోవడం కోసం గుమ్మం బయటకు వచ్చారు. అక్కడ కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రత్నమాచారి ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలకు మొలలతో కుచ్చి నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం లేచి చూసేసరికి క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపడంతో రంగయ్యపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Published on: Oct 16, 2025 09:56 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

