Jagga Reddy: కాంగ్రెస్కు ప్రజలు ఓటేసింది అందుకే.. : జగ్గారెడ్డి
Jagga Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు..
కాంగ్రెస్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ను తప్పించాలని జనమే నిర్ణయించారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
హామీల అమలుకు వంద రోజులనుకున్నాం.. పదినెలలైందన్నారు జగ్గారెడ్డి. ఏడాదిలో తాము చేసిన అప్పు అభివృద్ధి, సంక్షేమం కోసమేనన్నారు. బీజేపీ చేసిన 140 లక్షల కోట్ల అప్పు సంగతేంటి అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రధాని మోదీ వెనక్కి తెస్తానన్న నల్లధనం ఏమైందన్నారు జగ్గారెడ్డి. పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయిలు ఎప్పుడు వేస్తారన్నారు.
Published on: Dec 08, 2024 01:31 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

