మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్..కేజీ ఎంతో తెలుసా ??
మాఘమాసం వచ్చిందంటే.. పెళ్లిళ్ల సీజన్ను వెంటపెట్టుకుని వస్తుంది. ఇక ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండటతో పెళ్లిళ్లు కూడా భారీగానే జరగనున్నాయి. ఇక మాఘమాసం మరో విశిష్టత ఏంటంటే.. మల్లెపూల సీజన్ కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు అంటే మల్లెపూల గుబాళింపు కంపల్సరీ.. ఖరీదు ఎంతైనా మగువలు మల్లెపూలను కొనడానికి ఆసక్తిచూపుతారు. దాంతో ఈ సీజన్లో మల్లెపూల ధరలు బాగా పెరిగిపోతాయి.
మాఘమాసం వచ్చిందంటే.. పెళ్లిళ్ల సీజన్ను వెంటపెట్టుకుని వస్తుంది. ఇక ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండటతో పెళ్లిళ్లు కూడా భారీగానే జరగనున్నాయి. ఇక మాఘమాసం మరో విశిష్టత ఏంటంటే.. మల్లెపూల సీజన్ కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు అంటే మల్లెపూల గుబాళింపు కంపల్సరీ.. ఖరీదు ఎంతైనా మగువలు మల్లెపూలను కొనడానికి ఆసక్తిచూపుతారు. దాంతో ఈ సీజన్లో మల్లెపూల ధరలు బాగా పెరిగిపోతాయి. సాధారణ రోజుల్లో కిలో 2 నుంచి 3 వందలు పలికే మల్లలు ఇప్పుడు ఏకంగా కిలో వెయ్యిదాటేసింది. ఇందుకు కారణం దిగుబడి లేకపోవడమే అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మల్లెపూలకు భారీ డిమాండ్ ఏర్పడింది… మాఘ మాసం కావడం మల్లెల సీజన్ కూడా ప్రారంభమైంది.. మరోవైపు శుభకార్యాలు ముమ్మరంగా కొనసాతుండటంతో మల్లెలకు గిరాకీ భారీగా పెరిగింది. సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక పోవటంతో వారం రోజులుగా వీటి ధరలు బాగా పెరిగాయి… మైలవరం మండలం మల్లె పూలకు ప్రసిద్ధి..మండలంలోని చండ్రగూడెం మార్కెట్లో కిలో రూ.1,200 పలికింది… అయితే రోజుకు సగటున 50 కిలోల దిగుబడులు మించటం లేదని రైతులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

