గుడ్ న్యూస్.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??
చేపలు ఇష్టంగా తినేవారికి గుడ్ న్యూస్. కేవలం తూర్పుగోదావరి జిల్లా యానాంలో మాత్రమే దొరికే అరుదైన చీరమేను చేప వచ్చేసింది. పులస తర్వాత అంత రుచిగా ఉండే ఈ చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎంత ఖరీదైనా పెట్టి కొంటారు. అత్యంత ఇష్టం గా తినే చీరమేను పుదుచ్చేరి యానాం మార్కెట్లోకి వచ్చేసింది. యానాం లో స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్ లో మత్యకార మహిళ పొన్నమండ రత్నం.. సేరు చీరమేను చేలను 2,800 రూపాయల కు విక్రయించింది.
చేపలు ఇష్టంగా తినేవారికి గుడ్ న్యూస్. కేవలం తూర్పుగోదావరి జిల్లా యానాంలో మాత్రమే దొరికే అరుదైన చీరమేను చేప వచ్చేసింది. పులస తర్వాత అంత రుచిగా ఉండే ఈ చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎంత ఖరీదైనా పెట్టి కొంటారు. అత్యంత ఇష్టం గా తినే చీరమేను పుదుచ్చేరి యానాం మార్కెట్లోకి వచ్చేసింది. యానాం లో స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్ లో మత్యకార మహిళ పొన్నమండ రత్నం.. సేరు చీరమేను చేలను 2,800 రూపాయల కు విక్రయించింది. అవును చీరమేను చాలా చిన్న చేప కాబట్టి దీనిని ఇలా కుంచాలు, సేర్లు, తవ్వలతో కొలిచి అమ్ముతారు. చీరమేను రుచిలోనే కాదు, ధరలోనూ పులసలతో పోటీపడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు
20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది
దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు
లాకప్లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

