Watch Video: శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రానికి మరోసారి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. గతంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రహరిగోడలను కొలతలు తీసుకున్నారు. నాణ్యత పరమైన విషయాలను పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లను వెంటపెట్టుకుని వారివద్ద వివరాలు సేకరించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రానికి మరోసారి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. గతంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రహరిగోడలను కొలతలు తీసుకున్నారు. నాణ్యత పరమైన విషయాలను పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లను వెంటపెట్టుకుని వారివద్ద వివరాలు సేకరించారు.
గతంలో చేసిన పనుల వివరాలతో కూడిన బ్లూ ప్రింట్ మ్యాప్తో ఎక్కడెక్కడ పనులు జరిగాయని తెలుసుకున్నారు. గతంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో పలుదఫాలుగా క్షేత్రంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని.. మిగిలిపోయిన పనులను ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు కర్నూలు ఏసీబీ సిఐ విశ్వనాథ్ మీడియాకు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

