AP News: అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్.. అసలేం జరిగిందంటే
ఓ వ్యక్తి ఉదయాన్నే రోజులా పొలం పనులు చేసుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. పొలానికి వెళ్లిన అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది. ఆ స్టోరీ ఎంతంటే..
అనకాపల్లి జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా అడవి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానిక అధికారులు పందులను నివారించేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. అవి విఫలమవుతూనే ఉన్నాయి. పందుల కారణంగా అపరిశుభ్రత పెరగడమే కాదు.. అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల నాతవరం మండలం శృంగవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన నీలి నాగేశ్వరరావు అనే వ్యక్తిపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలపాలై.. ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

