Andhra: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. ఆ వివరాలు
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. దాంతో.. 44 బ్యాగుల్లో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి తరలింపు ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
