దుబ్బాక ఉప ఎన్నికలో గుణపాఠం

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నర్సంపేట లో 25 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు టీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర పన్నుతున్నారని సంజయ్ ఆరోపించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో గుణపాఠం
Follow us

|

Updated on: Sep 04, 2020 | 6:41 PM

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నర్సంపేట లో 25 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు టీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర పన్నుతున్నారని సంజయ్ ఆరోపించారు. కరోనా నివారణ నిమిత్తం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఏడువేల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు కల్పించలేదని ఆరోపణలు గుప్పించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న కేసీఆర్‌కు శాశ్వతంగా జైల్లో ఉండే రోజులు దగ్గర పడుతున్నాయని బండి సంజయ్ హెచ్చరించారు.

Latest Articles
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..