హైదరాబాద్ మెట్రో ట్రాక్‌‌‌పై చెలరేగిన మంటలు..!

| Edited By:

Nov 19, 2019 | 9:58 PM

హైదరాబాద్ మోట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్‌ ఎలక్ట్రిక్ పోల్స్‌‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.

హైదరాబాద్ మెట్రో ట్రాక్‌‌‌పై చెలరేగిన మంటలు..!
Follow us on

హైదరాబాద్ మోట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్‌ ఎలక్ట్రిక్ పోల్స్‌‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.