మేడిగడ్డను సందర్శించిన కేసీఆర్.. జూలై 15లోగా పనుల పూర్తికి ఆదేశం!

| Edited By: Ravi Kiran

Jun 04, 2019 | 1:05 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట రాంపూర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించనున్న ఆయన.. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజ్ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఉదయం ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకోనున్నారు. 

మేడిగడ్డను సందర్శించిన కేసీఆర్.. జూలై 15లోగా పనుల పూర్తికి ఆదేశం!
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట రాంపూర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించనున్న ఆయన.. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజ్ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఉదయం ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకోనున్నారు.