అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు

|

Apr 11, 2021 | 3:55 PM

కూరగాయల ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి... నిన్నమొన్నటి వరకూ కిలోకు నలభై నుండి యాభై రూపాయలు ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా అమాంతం పడిపోయాయి.

అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు
పెద్దపల్లి మార్కెట్లో బెండకాయ కి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే పంపిణీ చేశారు రైతులు. అయితే కూరగాయల రేట్లు అమాంతం పడిపోవడానికి కారణం ఎక్కువమంది రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూరగాయల రైతులు అంటున్నారు.
Follow us on