రోహిత్ డక్ ఔట్.. వామప్ మ్యాచ్ డ్రా

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌ విఫలమయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డక్ ఔట్ అయ్యాడు. కాగా, మూడు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్‌ పాంచల్‌ 60 పరుగులు చేయగా.. […]

రోహిత్ డక్ ఔట్.. వామప్ మ్యాచ్ డ్రా
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 8:19 AM

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌ విఫలమయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డక్ ఔట్ అయ్యాడు. కాగా, మూడు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్‌ పాంచల్‌ 60 పరుగులు చేయగా.. శ్రీకర్‌ భరత్‌ 71 పరుగుల చేశాడు. ఇక సిద్దేశ్‌ లాడ్‌ 52 పరుగులు చేశాడు. అయితే వామప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రోహిత్ బరిలో దిగారు. అయితే అందరూ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తారనుకున్నారు. కానీ కేవలం రెండు బంతులే ఆడి.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ నిష్క్రమించాడు. అయితే అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బావుమా 87 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలచాడు. ఇఖ ఫిలాండర్‌ 48 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో 64 ఓవర్లలో 6 వికెట్లకు సౌతాఫ్రికా 279 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు