ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది

ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2020 | 1:25 PM

UAE Cricketers ICC: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఆమిర్ హయత్, అష్ఫఖ్‌ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదు కాగా.. 14 రోజుల్లో ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలంటూ ఐసీసీ వెల్లడించింది. వారిద్దరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అష్ఫఖ్‌ 16 వన్డేలు, 12 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే హయత్‌ 8 వన్డేలు 4 టీ20లు ఆడారు.

Read More:

శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత

‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు