ఐపీఎల్ ఛీ కొట్టింది.. 18 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్చేస్తే.. సెంచరీతో షాకిచ్చిన తెలుగోడు
Ranji Trophy 2025-26: ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్న కేఎస్ భరత్ 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు. ఉత్తరప్రదేశ్పై జరిగిన మ్యాచ్లో అతను ఈ ఘనతను సాధించాడు. ఈ సెంచరీతో బీసీసీఐ సెలెక్టర్లకు ఊహించని షాక్ ఇచ్చాడు ఈ తెలుగబ్బాయ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
