INDIA VS ENGLAND 2021: ఇంగ్లాండ్​తో టీ20 జట్టులోకి సూర్యకుమార్​, ఇషాన్ ఇన్.. మరి ఔట్ ఎవరో తెలుసా..!

ఇంగ్లాండ్​తో జరగనున్న 5 టీ20ల సిరీస్​ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లే సూర్యకుమార్​ యాదవ్​కు జట్టులో చోటు లభించింది. బ్యాకప్​ వికెట్​ కీపర్​గా ఇషాన్​ కిషన్..

INDIA VS ENGLAND 2021: ఇంగ్లాండ్​తో టీ20 జట్టులోకి సూర్యకుమార్​, ఇషాన్ ఇన్.. మరి ఔట్ ఎవరో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 20, 2021 | 10:24 PM

IND vs ENG: ఇంగ్లాండ్​తో జరగనున్న 5 టీ20ల సిరీస్​ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లే సూర్యకుమార్​ యాదవ్​కు జట్టులో చోటు లభించింది. బ్యాకప్​ వికెట్​ కీపర్​గా ఇషాన్​ కిషన్, ఆల్​రౌండర్​ తెవాటియా​ కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. టీ-20 మ్యాచ్​లన్నీ అహ్మదాబాద్​లోని మొతేరా స్టేడియంలో జరగనున్నాయి. తొలి మ్యాచ్​ మార్చి 12న జరగనుంది.

గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్​కు దూరమైన పేసర్​ భువనేశ్వర్​ కుమార్​, మిస్టరీ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి కూడా టీ-20ల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  అయితే పేసర్​ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చింది. మనీశ్​ పాండే, కుల్​దీప్​ యాదవ్​లకు మొడిచెయ్యి మిగిలింది.

సూర్యకుమార్​ యాదవ్​ ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ తరఫున నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. దేశవాళీల్లోనూ ముంబై జట్టులో మంచి స్కోరు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్​ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​తో సిరీస్​కు ఎంపికయ్యాడు సూర్యకుమార్​.

ఇక ఇషాన్​ కిషన్​ కూడా ముంబై తరఫున గతేడాది ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించాడు. రాహుల్​ తెవాటియా.. రాజస్థాన్​ తరఫున ఆల్​రౌండ్​ ప్రదర్శన చేశాడు. వీరంతా ఈ సారి మొతేరా స్టేడియంలో మంచి ప్రదర్శ చేస్తారాని బీసీసీఐ ఆశిస్తోంది.

జట్టు సభ్యులు :  విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్), కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​, హర్దిక్​ పాండ్యా, రిషభ్​ పంత్​, ఇషాన్​ కిషన్​, చాహల్​, వరుణ్​ చక్రవర్తి, అక్షర్​ పటేల్​, వాషింగ్టన్​ సుందర్, రాహుల్​ తెవాతియా, నటరాజన్​, భువనేశ్వర్​ కుమార్, దీపక్​ చాహర్​, నవదీప్​ సైని, శార్దూల్​ ఠాకూర్​.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.