IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కు వెళ్లని భారత్.. పీసీబీకి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్-పాకిస్థాన్ల మధ్య లాహోర్లో మార్చి 10న మ్యాచ్ జరగనుందని తాజాగా దీనికి సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ పెద్ద టెన్షన్ ఇచ్చింది. అదేంటో ఓసారి చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
