CWG 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన.. మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటితో ముగియనున్నాయి. ఇందులో భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. భారత్ పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది..

CWG 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన.. మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం
Cwg 2022
Follow us

| Edited By: Basha Shek

Updated on: Aug 08, 2022 | 6:05 AM

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటితో ముగియనున్నాయి. ఇందులో భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. భారత్ పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పల్లికల్‌, సౌరవ్‌ ఘోషల్‌ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కాంస్య పతక పోరులో భారత జోడీ 2-0తో ఆస్ట్రేలియాకు చెందిన లోబ్బన్ డోనా, పీలే కామెరూన్‌లపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను 11-8తో పల్లికల్, రెండో గేమ్‌ను 11-4తో గెలుచుకున్నారు.

భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం

అదే సమయంలో అంతకుముందు హాకీలో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత మహిళల జట్టు 2-1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హాకీతో భారత్‌కు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. కాంస్య పతకాన్ని గెలుచుకున్న మా అసాధారణమైన మహిళల హాకీ జట్టు విజయానికి భారతీయులందరూ గర్వపడుతున్నారని అన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల జట్టు చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు