ఓటేసిన కాంగ్రెస్ లీడర్ శశిథరూర్..

| Edited By:

Apr 23, 2019 | 12:01 PM

కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ అభ్యర్థి శశిధరూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలోని తిరువనంతంపురం పోలింగ్ బూత్‌లో ఆయన ఓటును వేశారు. బీజేపీ అభ్యర్థి అయిన కుమ్మనం రాజశేఖరన్‌పై ఈయన పోటీ చేస్తున్నారు. Kerala: Senior Congress leader and Thiruvananthapuram candidate Shashi Tharoor casts his vote at a polling booth in the city. He is up against BJP’s Kummanam Rajasekaran and LDF’s C […]

ఓటేసిన కాంగ్రెస్ లీడర్ శశిథరూర్..
Follow us on

కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ అభ్యర్థి శశిధరూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలోని తిరువనంతంపురం పోలింగ్ బూత్‌లో ఆయన ఓటును వేశారు. బీజేపీ అభ్యర్థి అయిన కుమ్మనం రాజశేఖరన్‌పై ఈయన పోటీ చేస్తున్నారు.