బీజేపీపై ఫైర్ అయిన ప్రియాంకా గాంధీ..

అయోధ్యలోని హునుమాన్ మందిర్‌ను సందర్శించారు ప్రియాంకా గాంధీ. అనంతరం.. ఆలయంలో ఆమె పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమేధీతో పాటు అయోధ్యలో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అయోధ్యలో స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ… ప్రధాని మోడీ విదేశాలకు చెందిన నేతలను కౌగిలించుకుంటున్నారని.. అదే దేశంలోని గ్రామీణ ప్రజలను ఒక్కసారి కూడా అక్కున చేర్చుకోలేదన్నారు. […]

బీజేపీపై ఫైర్ అయిన ప్రియాంకా గాంధీ..
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 9:05 AM

అయోధ్యలోని హునుమాన్ మందిర్‌ను సందర్శించారు ప్రియాంకా గాంధీ. అనంతరం.. ఆలయంలో ఆమె పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమేధీతో పాటు అయోధ్యలో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అయోధ్యలో స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ… ప్రధాని మోడీ విదేశాలకు చెందిన నేతలను కౌగిలించుకుంటున్నారని.. అదే దేశంలోని గ్రామీణ ప్రజలను ఒక్కసారి కూడా అక్కున చేర్చుకోలేదన్నారు.

దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని, యువతను మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రియాంక. దేశాన్ని మొత్తం మోడీ అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఓట్ల రద్దు ప్రజలను చాల ఇబ్బంది పెట్టినా.. మోడీ పట్టించుకోలేదన్నారు. దేశంలో ఆడువారిపై ఇన్ని అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా.. మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు ప్రియాంక. బీజేపీని హిందూత్వశక్తులు అని ఆమె విమర్శించారు. అందుకే ఈసారి దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..