AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం..

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలను మించిపోతున్నాయి. ముఖ్యంగా..

ఆ పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం..
K Sammaiah
|

Updated on: Feb 13, 2021 | 6:33 PM

Share

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలను మించిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య రోజురోజుకు పంచాయతీ ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి. ఎన్నికల్లో ఏకగ్రీవాల పంచాయతీ తారా స్థాయికి చేరుకుంటుంది. ఏకగ్రీవాల్లో రాష్ట్ర హైకోర్టు కూడా కలగజేసుకునే స్థాయికి చేరుకుందంటే ఎన్నికలు ఏ లేవల్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

వీలైనన్నీ పంచాయతీలను ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవంగా ఆ ఆపార్టీ కోటాలో చేరిపోయాయి ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రెండోదశలో గుంటూరు జిల్లాలోని మాచర్ల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల్లో అత్యధిక పంచాయతీల్లో ఏకగ్రీవాలయ్యాయి. వాటిపై విచారణ జరపాలని SECని హైకోర్ట్ ఆదేశించింది. అందుకు కూడా డెడ్‌లైన్‌ పెట్టింది న్యాయస్థానం. రేపటిలోగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణలో ఏం తేలబోతుందా అనే అంశం హాట్‌ టాపిక్‌గా మారిందిప్పుడు.

Read more:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పంచాయతీల్లో రీ ఎలక్షన్స్‌ నిర్వహించాలని కోరిన వర్ల, బోండా

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత