AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: ఈ మూడు సందర్భాల్లో నీళ్లు తాగకూడదు? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న కీలక విషయాలు మీకోసం..

శరీర ఆరోగ్యానికి ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. జీవక్రియను నిర్వహించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితులలో నీటిని తాగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.

Shiva Prajapati
|

Updated on: Aug 07, 2023 | 6:20 AM

Share
శరీర ఆరోగ్యానికి ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. జీవక్రియను నిర్వహించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితులలో నీటిని తాగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.

శరీర ఆరోగ్యానికి ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. జీవక్రియను నిర్వహించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితులలో నీటిని తాగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.

1 / 6
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2 లీటర్ల స్వచ్ఛమైన నీటిని తాగడం చాలా అవసరం. అయితే ఈ మూడు సందర్భాల్లో నీళ్లు తాగకూడదు. ఆ మూడు పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2 లీటర్ల స్వచ్ఛమైన నీటిని తాగడం చాలా అవసరం. అయితే ఈ మూడు సందర్భాల్లో నీళ్లు తాగకూడదు. ఆ మూడు పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
పడుకునే ముందు: నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు నీరు తాగకూడదు. రాత్రిపూట మూత్రపిండాల పనితీరు మందగించడమే దీనికి కారణం. ఈ సమయంలో శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ముఖం వాపు వచ్చే అవకాశం ఉంది.

పడుకునే ముందు: నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు నీరు తాగకూడదు. రాత్రిపూట మూత్రపిండాల పనితీరు మందగించడమే దీనికి కారణం. ఈ సమయంలో శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ముఖం వాపు వచ్చే అవకాశం ఉంది.

3 / 6
వ్యాయామం: వ్యాయామం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని వ్యాయామం చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది.

వ్యాయామం: వ్యాయామం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని వ్యాయామం చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది.

4 / 6
భోజన సమయం: భోజనానికి అరగంట ముందు స్వచ్ఛమైన నీరు త్రాగాలి. లేదంటే శరీరంలోని జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఫలితంగా పేగుల పనితీరు మందగించి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నీరు తాగకూడదు, కొన్ని నిమిషాల తర్వాత తాగడం మంచిది.

భోజన సమయం: భోజనానికి అరగంట ముందు స్వచ్ఛమైన నీరు త్రాగాలి. లేదంటే శరీరంలోని జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఫలితంగా పేగుల పనితీరు మందగించి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నీరు తాగకూడదు, కొన్ని నిమిషాల తర్వాత తాగడం మంచిది.

5 / 6
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మూత్రపిండాల పనితీరుపై చెడు ప్రభావం ఉంటుంది.

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మూత్రపిండాల పనితీరుపై చెడు ప్రభావం ఉంటుంది.

6 / 6
Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది